4 uttar pradesh murder

తెల్లారక నెమ్మదిగా లేచి మిల్క్ తెచ్చుకుని పేపర్ చూస్తూ టీ చేసుకున్నాను .

టీ తాగుతూ ఉంటె డోర్ వద్ద సౌండ్ వచ్చి చూసాను ,"మామగారు మీకు ఏమైనా కావాలేమో చూడమన్నారు "అంది ఇందు .ఫ్రెష్ గ ఉంది స్నానం చేసి .నేను ఇంకా చెయ్యలేదు .
''లోపలి రండి మాడం" అన్నాను .లోపలి వచ్చి "ఎదో పెద్ద పని చేసి వచ్చారుట "అంది .
"ఎదో లే టీ ఇస్తాను "అంటూ లోపలి కి  వెళ్లి తెచ్చాను .
"టీ తాగుతావా అనకుండా తెచ్చేసారు "అంది నవ్వుతు .
"ఇదేమి క్లోత్ "అడిగాను చీర పైట పట్టుకుని .తాను గాభరాగా వెళ్ళిపోయింది. .నేను నవ్వుకుంటూ ,లుంగీ ,షర్ట్ తోనే పీడీ గారి ఇంటికి వెళ్ళాను ఐదు నిమిషాలతర్వాత .
అయన కొడుకు బ్యాంకు కు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు ,అతను గంట ముందే వెళ్తాడు .
నేను పీడీ గారితో హాల్ లో కేసు విషయాలు చెప్పాను, అయన వైఫ్ పూజ లో ఉన్నట్టున్నారు ,ఈయన టీవీ చూస్తూ మాట్లాడుతున్నాడు.
ఆయనకి ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు,
నేను  వంట గదిలోకి వెళ్ళాను ..నాకు అయన కోడల్ని టీజ్ చేయాలనిపించింది .
"ఏమి కావాలి "అంది బెదురుగా ఇందు .పైట పట్టుకుని "ఇందాక అడిగితే చెప్పలేదే "అన్నాను . ఎదో అనేలోపు పాలు  పొంగడం తో ఇందు గబుక్కున వెళ్ళింది ,దానితో ఆమె పైట పూర్తిగా న చేతిలోకి వచ్చి బ్లౌజ్ నుండి రెండు సళ్ళు ఏపుగా కనపడుతూన్నాయి .ఆమె కి సిగ్గుతో తల కొట్టేసి నట్లయి ,పైట లాక్కోబోతే నేను ఆమెని గోడకి నొక్కి జాకెట్ నుండి పొంగుతున్న ఆమె సళ్ళు చూసాను .
తన రెండు చేతులు న చేతులతో గోడకి ఉంచాను ,పైట కిందకి వేలాడుతోంది .
"నుదుట కుంకుమ ,ముక్కు పుడక ,చెవి దిద్దులు అన్నిటి కన్నా సళ్ళ మధ్యలో నల్లపూసలు ,సెక్సీ గ ఉన్నావు "అన్నాను .
"ప్లీజ్ వదులు అందరు ఉన్నారు "అంది టెన్షన్ తో "ముద్దు పెట్టు "అని ఆమె పెదవుల వద్ద నా లిప్స్ ఉంచాను .
"ప్లీజ్ "అంది ఇందు ఇబ్బందిగా .నేను ఇందు ని చూసి తన పెదాల మీద గాఢం గ ముద్దు పెట్టాను .
తాను చేతులు కదపకుండా నా చేతులు ఆపుతున్నాయి.నాలుకతో తన లిప్స్ నాకుతూ ఉంటె నోరు తెరవలేదు .
నా చేతిని తన కుడి సన్ను మీద ఉంచి నెమ్మదిగా నొక్కాను .కను రెప్పలు టప టప ఆడించింది ,నోరు తెరిచింది .
నా నాలుకను ఆమె నోట్లోకి పెట్టేసాను ,ఇందు తన నాలుకతో నా నాలుకతో నాకుతూ ఉంటె ,నేను రెండు చేతులతో దాని సళ్ళు నొక్కాను .తాను చేతులని నా భుజాల మీద ఉంచింది .ఇద్దరం ఒకరి పెదాలను ఒకరం చీకుతూ నాలుకను మెలివేస్తూ చుంబనం చేసాము .
విడి పోయే టైం కి "నేను వెళ్ళొస్తా "అంటూ ఆమె భర్త బయటనుండి చెప్పి వెళిపోయాడు .
నా చేతులు ఇంకా ఆమె సళ్ళ మీదే ఉన్నాయి ."వెళ్లి హాల్ లో కూర్చో "అంటూ తోసేసింది .
తరువాత నెల రోజులు మామూలుగానే గడిచింది ,పనికి ఒక అమ్మాయి కుదిరింది .
"ఇళ్లు ఊడ్చి ,అంట్లు తోమితే నెలకు ఏడూ వందలు ఇస్తారు "అంది
పద్దెనిమిది కె పెళ్లి అయ్యి కొడుకు కూడా ఉన్నాడు .రోజు ఉదయం వచ్చి పని చేసి వెళ్తోంది ."నేను లేకపోతే ఒక కీ ఇందు ఇంట్లో ఉంటుంది "అని ముందే చెప్పాను.ఇందు మొగుడికి హర్యానా బదిలీ అవడం తో వెళ్ళాడు ,ఇందు జాబ్ కోసం ఇక్కడే ఉంది .
###
నెల  తర్వాత ఆఫీస్ లో పేపర్స్ చూస్తున్నాము పై ఆఫీసర్స్ తో కలిసి .ఒక అర్జీ ఎప్పుడో ఆరునెలల ముందు వచ్చింది కనపడి చదివాను .
ఒక చిన్న టౌన్ లో ఉండే విలేఖరి జైలు నుండి ప్రెసిడెంట్ కి ,హోమ్ మినిష్టర్ కి అర్జీ ఇస్తే సిబిఐ కి పంపారు .అది ఇక్కడ పక్కన పడేసారు .
పీడీ గారు అది చదివి ,"భార్య ను హత్య చేసారు ,ఇతను కారణం అని శిక్ష వేశారు ,న్యాయం చెయ్యమని రాసాడు "అన్నాడు
"ఎందుకు పక్కన పడేసారు "అడిగాను .
"ఇది ఒక బచ్చ కేసు "అన్నాడు ఒక ఆఫీసర్ .
నేను ఆలోచిస్తుంటే పీడీ గారు "నీకు ఆసక్తి ఉంటె వెరిఫై చెయ్యి , ఎలాగూ ఆరు నెలలు అయ్యింది కదా ,ప్రెసిడెంట్ కి హోమ్ మినిష్టర్ కి ఎదో ఒకటి రాసి పంపాలి "అన్నాడు .
నేను వివరాలు తీసుకుని ,కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గ ఆర్డర్ తీసుకున్నాను .
ఆ జిల్లాకి ట్రైన్ లోనే వెళ్ళాలి ,తత్కాల్ కోటా   లో సెకాండ్ క్లాస్ లో బెర్త్ దొరికింది .
ఆ రాత్రి కి నేను ట్రైన్ ఎక్కి అప్పర్ బెర్త్ మీద పడుకున్నాను .
 ట్రైన్ ఢిల్లీ నుండి ఉత్తర్ ప్రదేశ్ లోకి దూసుకు వెళ్ళింది . 
 
తెల్లారే సరికి  కౌషాంబ జిల్లా హెడ్ ఖ్వర్టార్ లో ట్రైన్ దిగాను .

 రైల్వే స్టేషన్ లోనే బెడ్ తీసుకుని స్నానం చేసి , ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళాను .
లేడీ ఎస్పీ ,నేను సెల్యూట్ చేసి వివరాలు చెప్పాను .
"ఓఒహ్ ఆ టౌన్ ఇక్కడికి వంద కిలోమీటర్లు ఉంటుంది ,అది ఒక తాలూకా "అంది .
"మాకు రెఫెర్ చేసారు ,నేను వెళ్తాను మాడం"అన్నాను
"ఒకే కానీ అక్కడ పోలీస్ లు మీకు హెల్ప్ చేయరేమో "అంది ఎస్పీ
'మీరు ఆర్డర్స్ ఇవ్వండి "అన్నాను వింతగా చూసి
'"ఈ స్టేట్ లో రాజకీయాలు ఎక్కువ , లేడీ ఎస్పీ చెప్తే వినరు పోలీస్ లు "అంది నిర్లిప్తం గ .ఎస్పీ జీప్ ఇచ్చింది .
నేను జిల్లా జైలు లో ఉన్న విలేఖరిని కలిసాను .బాగా కుంగిపోయి ఉన్నాడు ఏమి మాట్లాడలేకపోయాడు .
నాకు దండం పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నాడు .
"ఇతను మంచోడు సార్ "అన్నాడు జైలర్ .
"ఇతని కొడుకు ఎక్కడ "అడిగాను.అతను చెప్పినట్టు , సర్కార్ నడిపే అనాథ పిల్లల ఆశ్రమానికి వెళ్ళాను .
వార్డెన్ ఆ పిల్లాడిని చూపాడు .నేను "చూడు బాబు మీ నాన్న నిన్ను తీసుకువెళ్తాడు "అని చెప్పి వాడికి పళ్ళ రసం ఇప్పిస్తుంటే అక్కడ ఉన్న దాదాపు వంద మంది పిల్లలు ఆశగాచూసారు .
నేను అక్కడ ఉన్న జ్యూస్ షాప్ లో , కూల్ డ్రింక్ షాప్ లో డ్రింక్స్ , పళ్ళ రసాలు తీసుకుని ఆ పిల్లలు అందరికి తాగించాను .
అరగంట పట్టింది , పిల్లలు హ్యాపీ గ ఫీల్ అయ్యారు .
ఎంత ఖర్చు అయ్యిందో చూసాను ,మొత్తం పదిహేను వందలు .అంత చిన్న ఖర్చు కి అంత మంది పిల్లలు ఆనందించారు .ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటాను , కానీ ఈ చిన్న ఖర్చు నాకు నచ్చింది .
నేను ఎస్పీ ఇచ్చిన జీప్ లో బాగ్ పెట్టుకుని తాలూకా కేంద్రం అయినా టౌన్ కి వెళ్ళాను .
సాయంత్రం అవుతోంది ,నేను డీస్పీ ను కలిసాను .
"నువ్వేదో పీకడానికి వస్తే నీకు హెల్ప్ చెయ్యాలా , పోరా బొచ్చు పీక్కో "అన్నాడు .
నేను విలేఖరి ఇంటికి వెళ్ళాను , ఆ సందులో వాళ్ల్లు వింతగా చూసారు .
రెండేళ్ల నుండి ఎవరు లేరు ,బాగా దుమ్ము పట్టి ఉంది .
బయటకు వచ్చి డబ్బు ఇస్తాను క్లీన్ చేసే వాళ్ళు కావాలి అని అడిగితే ,ముగ్గురు ముందుకు వచ్చి ఒక్కొక్కడికి మూడు వందలు అడిగారు .సరే అంటే పని మొదలెట్టి ఇల్లు మొత్తం శుభ్రం చేసారు .ఈ లోగ లైన్ మాన్ ని పట్టుకుని వెయ్యి ఇస్తే కరెంటు వైర్  కలిపాడు .
సాయంత్రం ఏడూ అయ్యేసరికి ఇల్లు ఒక పద్దతికి వచ్చింది .
"బాగా పని చేసారు "అని ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చాను ."సార్ ఏ పని కావాలన్న పిలవండి "అని వెళ్లిపోయారు .
ఊరిలోకి నేను వచ్చిన సంగతి పోలీస్ కి ,ఊరి డోర్ మనుషులకి కు డా తెలిసింది ,కానీ నేను ఎవరో తెలియక పోతే డీస్పీ చెప్పాడు ,సిబిఐ అని .
వాళ్ళు అలెర్ట్ అయ్యారు , ఏమి జరుగుతుందో అని ..
నేను లక్నో లో ఉన్న సిబిఐ లాయర్ కి కావాల్సింది మెయిల్ చేశాను .హోటల్ లో భోజనం చేసి వచ్చి పడుకున్నాను .
 
తెల్లారాక లేచి టీ తాగి వచ్చి , రెడీ అయ్యాను .బావి లో నీళ్లతో స్నానం చేశాను .

టిఫిన్ చేసి , పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను .ఆల్రెడీ వాళ్ళకి విషయం తెలుసు .
"మీకు తెలుసు విషయం ఏమిటో ,రెండేళ్ల క్రితం జరిగిన మర్డర్ కేసు ఫైల్ కావాలి "అన్నాను ఎస్ ఐ తో .
వాడు భయపడుతూ తెచ్చి ఇచ్చాడు .చదివాను .
"విలేఖరి లోకల్ పేపర్ లో దొరల గురించి రాస్తుంటే వార్నింగ్ ఇచ్చారు .అయినా ఇతను వినలేదు .
ఒక రాత్రి ఇంటి మీద ఆరుగురు రౌడీ లు దాడి చేసారు ,,భార్య తో కలిసి పారిపోతుంటే ,ఆమె పరుగు పెట్టలేక _ మీరు కొడుకు తో వెళ్ళండి _అనటం తో ,, కొడుకుతో పోలీస్ స్టేషన్ కి వచ్చాడు ,జనం తో పోలీస్ లతో వెళ్లేసరికి ,రౌడీ లు ఆ అమ్మాయిని రేప్ చేసారు ,తరువాత ఆమె యోని లో ,ముక్కు లో ,నోటిలో ఇసుక కురేసారు .ఇదంతా నది ఒడ్డున జరిగింది .ఆ అమ్మాయి ఊపిరి అందక చనిపోయింది .పోలీస్ లు వెళ్లే సరికి ,,ఆమె నగ్నం గ చనిపోయి ఉంది " ఇది రిపోర్ట్ .
పోస్ట్ మార్టం  చేసిన డాకర్ దీన్ని ధ్రువ పరిచాడు .
"ఆ టైం లో ఉన్న స్టాఫ్ వివరాలు కావాలి "అని అటెండన్స్ రిజిస్టర్ చూసాను .
"అంటే అప్పటినుండి మీ ఇరవై మంది ఇక్కడే ఉన్నారు అన్నమాట "అన్నాను .
"అవును "
"నది ఒడ్డున ఆ అమ్మాయి వాళ్ళకి దొరికింది , అతను పిలిస్తే మీరు వెళ్లారు "అన్నాను
"అవును "
"అతను రావటానికి మీరు వెళ్ళటానికి మధ్య ,ఆరుగురు ఆ అమ్మాయిని రేప్ చేసి ,చంపేశారు ,,ఎంత సేపటికి వెళ్లారు మీరు "అడిగాను
ఎస్ ఐ భయం గ చూసాడు "గంట తర్వాత "అన్నాడు .
"అంత సేపు ఎందుకు పట్టింది సో నీకు ముందే తెల్సు " అన్నాను
పోలీస్ లు నన్ను కోపం గ చూస్తున్నారు .
"" ఆరుగుర్ని అరెస్ట్ చేసావా "
"చేశాను రెండో రోజు ,ఊరంతా గొడవగా ఉంది ,,వాళ్ళని కోర్ట్ కి పంపాను "అన్నాడు ఎస్ ఐ
"పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఉంది ,,కానీ వాళ్ళు బయటఉన్నారు , విలేకరి జైల్లో , అతని కొడుకు అనాథ ఆశ్రమం లో ..ఎలా "అడిగాను .
ఎస్ ఐ మాట్లాడలేదు ,నేను మొత్తం ఫోటోస్టాట్ కాపీ లు తీసుకుని ,, రిపోర్ట్ రాసుకున్నాను .
నేరుగా అదే తాలూకా లో ఉన్న క్రిమినల్ కోర్ట్ కి వెళ్ళాను .
గుమస్తాలకు వివరాలు చెప్పి , తీర్పు కాపీ తీసుకున్నాను .వాళ్ళ కంప్యూటర్ నుండే లక్నో లో ఉన్న సిబిఐ లాయర్ కి మెయిల్ చేయించాను .
బయటకు వచ్చి కోర్ట్ లోనే ఉన్న హోటల్ ముందు కూర్చుని చదివాను .
"విలేకరి చెప్పింది ,పోస్టుమార్టం చేసిన డాక్టర్ చెపింది ఒకటే ,,అయినా అసలు ఇదంతా జరగదీనికి కారణం విలేకరి ,పైగా మగవాడు అయ్యుండి , భర్త అయ్యుండి పెళ్ళాన్ని కాపాడుకోలేక పోయాడు ,ఆమెని వదిలేసి పోలీస్ లను హెల్ప్ అడిగాడు ,అందువల్లే అతని పెళ్ళాం రేప్ చేయబడి హత్య కి గురి అయ్యింది .
ఈ నేరం చేసిన విలేకరి కి జీవిత ఖైదు శిక్ష గ విధిస్తు ,, ఆరుగుర్ని మందలించి వదిలేస్తున్నాను "అని ఉంది తీర్పు .
చదివిన నాకు కళ్ళు తిరిగి పోయాయి .రెండు నిమ్మకాయ సోడాలు తాగితే కానీ తేరుకోలేక పోయాను .
"ఈ మెజిస్ట్రేట్ ఎక్కడ ఉన్నాడు "అడిగాను .
"ఇదే జిల్లా లో వేరే కోర్ట్ లో ఉన్నాడు "అని చెప్పారు clerks .. 
####
 
సిబిఐ లాయర్ హై కోర్ట్ జడ్జి ను కలుసుకుని విషయం వివరించాడు

"ఆ మెజిస్ట్రేట్ మీద చాల ఆరోపణలు ఉన్నాయి "అన్నాడు అయన
"విలేఖరిని విడుదల చేయాలి ,బెయిల్ ఇవ్వమని సిబిఐ డీస్పీ అడిగాడు "అన్నాడు లాయర్ .
"నో ప్రాబ్లెమ్ "అని అరగంటలో బెయిల్ ఇచ్చేసాడు జడ్జి .
నాకు మెయిల్ రాగానే ,నేను మల్లి జిల్లా జైలు కి వచ్చాను ,జైలర్ కి ఆర్డర్ చూపిస్తే అతన్ని విడుదల చేసాడు .
అతన్ని అనాధ ఆశ్రమానికి తీసుకువెళ్తే కొడుకుని పట్టుకుని ఏడ్చేశాడు .అతని కొడుకుని ఆశ్రమం నుండి విడిపించాను.
అక్కడి పిల్లలకి మల్లి డ్రింక్స్ ఇప్పించాను ,తర్వాత హోటల్ లో భోజనం చేసి సాయంత్రానికి టౌన్ కి చేరుకున్నాము .అతని ఇంటి ముందు జీప్ ఆపితే అతన్ని చుడటానికి సందులో వారు ,ఫ్రెండ్స్ చేరారు .
ఆ రాత్రి ఇంట్లోనే వంట చేసుకుని తిన్నాము .
అతని కొడుకు నిద్ర పోయాక అడిగాను "ఇప్పుడు చెప్పు "అని .
"ఏముంది సార్ ,నేను ఈ తాలూకా లోనే పుట్టి పెరిగాను .మాకు ఈ ఇల్లు కొంత పొలం ఉంది .
నేను జిల్లా స్థాయిలో నడిచే పేపర్ లో విలేకరిగా ఉన్నాను .ఈ తాలూకా పెత్తందారు చేసే కొన్ని పనులు పేపర్ లో రాసాను , జిల్లా అధికారులకి తెలుస్తుంది అని ఇలా చేసాడు "అన్నాడు .
"ఆ రోజు నువ్వు పోలీస్ లను పిలిస్తే ఏమన్నారు "అడిగాను ,వాళ్ళు కదలలేదు ,నేను వెనక్కి రాకుండా కొంతసేపు ఆపేసాడు ఎస్ ఐ ,తరువాత ఊరి జనాల్లో కదలిక వచ్చేసరికి వచ్చాడు , అప్పటికే చనిపోయింది "అన్నాడు .
"మెజిస్ట్రేట్ సంగతి ఏమిటి "అడిగాను .
"వాళ్ళ మనిషే "
"ఆరుగురు ఎవరు "
"వాడి వద్ద పర్మనెంట్ రౌడీ లు ఇక్కడ "
"ఇప్పుడు ఎక్కడ ఉంటారు "అడిగాను .చెప్పాడు ."పద "అన్నాను గన్,గ్లౌజ్ తీసుకుని .
అతను వెళ్తుంటే వెనకే వెళ్ళాను , ఊరి చివర పాక లో ఉన్నారు .బాగా తాగి ఉన్నారు .
చుట్టూ పొలాలు ,ఆరుగురు ,ముగ్గురు అమ్మాయిలతో ఆడుకుంటున్నారు కానీ మత్తు లో ఉండటం వాళ్ళ ఏమి చెయ్యట్లేదు .
అమ్మాయిలు మామూలుగానే ఉన్నారు  , నేను ఎంటర్ అయ్యి గన్ చూపిస్తే  అమ్మాయిలు ఒక వైపుకి వచ్చారు ."ఎక్కడినుండి వచ్చారు "అన్నాను
"పక్క జిల్లా నుండి తెచ్చారు "అన్నారు వాళ్ళు .
"ఎవడ్రా నువ్వు "అన్నాడు ఒకడు ,బూటు కాలితో తన్నాను ,నిజానికి వాళ్ళు స్పృహ లో లేరు .
విలేఖరికి గ్లౌజ్ ఇచ్చాను ,అక్కడ వాళ్ళ దేశివాలి గన్స్ ఉన్నాయి .
అమ్మాయిల్ని తీసుకుని వచ్చేసాను , అతను వాళ్ళని కాల్చేసి ,ఇంటికి వెళ్లి పడుకున్నాడు .
నేను ఆ అమ్మయిలతో జీప్ లో దగ్గర్లో ఉన్న ఇంకో టౌన్ కి వెళ్లి రాత్రంతా వాళ్ళతోనే గడిపాను .
వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెల్లారేసరికి వచ్చాను ,ఊరంతా వింతగా మాట్లాడుకుంటున్నారు ,ఎవరో ఆరుగురిని చంపేశారు అని .
డీస్పీ విలేఖరిని అడుగుతున్నాడు "నిన్న బెయిల్ మీద వచ్చావు ,నువ్వే చంపి ఉంటావు "అన్నాడు
"ప్రూఫ్ ఉంటె అరెస్ట్ చేయండి "అన్నాడు
"నువ్వు ఊరిలోకి ఇప్పుడే వస్తున్నవా "అడిగాడు నన్ను
నేను సిగరెట్ కలుస్తూ తల ఊపాను .ఎస్పీ నాకు ఫోన్ చేసింది "మీ ఇద్దరి మీద అనుమానం గ ఉంది అంటున్నాడు దొర"అంది .
"వాడికి ఊరు మొత్తం జనం అంత శత్రువులే మాడం,,ఎవరో కిల్ చేసారు ,ముందు ఆధారాలు వెతక మనండి ఎస్ ఐ ను , డీస్పీ ను "అన్నాను .
పోలీస్ లకి మామీద డౌట్ ఉన్నా కూడా   ఎస్పీ అరెస్ట్ కి పర్మిషన్ ఇవ్వలేదు .
ఎస్ ఐ కి ఏ ఆధారాలు దొరకలేదు ,పోస్ట్ మార్టం తరువాత రౌడీ ల పెళ్ళాలు శవాల్ని పట్టుకుపోయారు .
కొడుకుని స్కూల్ లో చేర్చి ,తెలిసిన వాళ్ళ వద్ద షాప్ తీసుకున్నాడు విలేకరి .
"కొత్త జీవితం మొదలెట్టు "అన్నాను .
ఆ రాత్రి దొర ఇంట్లోకి నేను జొరబడ్డాను , సెక్యూరిటీ ఉంది కానీ ,నేను ముగ్గుర్ని స్పృహ తప్పించి వాడి ఇనప్పెట్టి ఉన్నా రూమ్ లోకి వెళ్ళాను .నిజానికి దొర లక్నో లో ఉన్నాడు ,వాడి పెళ్ళాం ,కూతురు ఉన్నారు ఇంట్లో .
నేను ఫేస్ కి మంకీ కాప్ లో ఉన్నాను ,వాళ్ళని లేపేసరికి భయం తో అరవ బోయారు .
గన్ చూపించి ,"తాళం తెరువు "చెప్పాను అతని కూతురి కి .తల అడ్డం గ ఊపింది ,ఆమె భుజం మీద షూట్ చేశాను .బులెట్ రాసుకుంటూ వెళ్ళింది ,ఇక భయంతోనే తీసింది .
నేను డబ్బు , ప్రామిసరీ నోట్లు తీసుకుని అక్కడ ఉన్న బాగ్ లో వేసుకున్నాను
నగలు ,బంగారం వదిలేసాను .తల్లి కూతుర్లని ముందే రూమ్ లో వేసి లాక్ చేశాను .
బయటకి వచ్చి ఎవరు చూడకుండా , ఇంటికి వచ్చేసాను .అరగంటలో ఇంటి వెనకాల గొయ్యి తీసి బాగ్ ను పెట్టాను .
నా బాగ్ తీసుకుని ,తలుపు దగ్గరకు వేసి జీప్ లో టౌన్ వదిలి వచ్చేసాను .
అప్పటికే తెల్లారుతోంది ,నేను జీప్ ఎస్పీ ఆఫీస్ లో ఇచ్చి రైల్వే స్టేషన్ కి వచ్చి లక్నో వెళ్లే ట్రైన్ ఎక్కేసాను .
తెల్లారాక జరిగిన దొంగతనం గురించి అందరికి తెలిసింది ,నేను లేకపోవడం తో నేనే అనుకున్నారు పోలీస్ లు .కానీ బంగారం ,నగలు ఉండటం తో ఏమి చేయాలో అర్థం కాలేదు ఎస్ ఐ కి .
నేను సాయంత్రానికి లక్నో లో దిగాను .ఆ మెజిస్ట్రేట్ కూతురి పెళ్లి అయ్యింది ,రిసెప్షన్ జరుగుతోంది ,రెండు రోజుల క్రితం పేపర్ లో దొర శుభ కాంక్షలు అని యాడ్ వేసాడు ,నేను చూసాను .
రిసెప్షన్ లోకి ఎంటర్ అయ్యాను ,అది నిజానికి గార్డెన్ .సీసీ కెమెరా లు లేవు ,వీడియో లో పడకుండా చూసుకున్నాను .చాల గ్రాండ్ పార్టీ ,జీతం తో బతికే వాళ్ళు ఇవ్వలేరు .
ఎవడి లోకం లో వాడు ఉన్నాడు ,అక్కడ గుబురుగా ఉన్న చెట్లు కనపడ్డాయి .
అక్కడికి రమ్మని రెండు కాగితాలు రాసి సర్వర్లు కి ఇచ్చాను .ఒకటి దొర కి ,రెండోది మెజిస్ట్రేట్ కి .
పది నిమిషాల తరువాత వచ్చారు ,"వీడెవడు "అడిగాడు దొర ,మెజిస్ట్రట్ ను .
"నువ్వు రమ్మన్నావు అని ఉంటె వచ్చాను "అన్నాడు దొర అతనితో .
"నేను కూడా same "అన్నాడు రెండో వాడుకూడా .
గన్ దొర తలకి గురి పెట్టి "వీడు చేయించిన పనులు ఎలాటివో నీకు తెలుసు ,శిక్ష ఏమిటో తీర్పు ఇవ్వు "అన్నాను
ఇద్దరు భయం తో ఫ్రీజ్ అయ్యి ఉన్నారు ,నేను షూట్ చేశాను ,ముందు దొర తల ,తరువాత మెజిస్ట్రేట్ తల పేలిపోయాయి .
నేను సైలెంట్ గ వచ్చేసాను , హై కోర్ట్ జడ్జి వద్దకు వెళ్లి కేసు వరకు చెప్పాను .
"నో ప్రాబ్లెమ్ ,,బెయిల్ మీద ఎన్ని రోజులు , ఎన్ని నెలలు అని రాయ లేదు ,, సో అతను ఫ్రీ "అన్నాడు అయన .
నేను సెల్యూట్ చేసి వచ్చేసాను ,,రాత్రికి ఫ్లైట్ లో ఢిల్లీ లో దిగి ఇంటికి వెళ్ళిపోయాను .
పార్టీ లో విల్లు ఇద్దరు మిస్ అవడం తో ఫ్రెండ్స్ కదా ఏటో పోయారు అనుకుని వదిలేసారు .
మర్నాడు తోటమాలి డెడ్ బాడీస్ చూసి చెప్పేదాకా ఎవరికీ తెలియదు .
లక్నో పోలీస్ లు ఆధారాల కోసం వెతుకుతున్నారు ,, ఆ తాలూకాకు దొర బాధ తప్పింది .
నేను నెల తరువాత మనోడికి ఫోన్ చేసి ఎక్కడ తవ్వాలో చెప్పాను .అక్కడ డబ్బు ,ప్రామిసరీ నోట్లు దొరికాయి అతనికి ..డబ్బు అతనికి , అతని కొడుకు కి అని చెప్పాను .
ప్రామిసరీ నోట్లు చెత్తకుప్పలో పడేసాడు , ఊరిలో వారు అవి చూసుకుని చింపేసారు .
&&&
కొన్ని రోజుల తరువాత
కౌషాంబ జిల్లా ఎస్పీ బాత్ టబ్ లో స్నానం చేస్తూ రెండు ఏళ్లలో ఆ తాలూకా లో జరిగినవి చదువుతోంది .
ఆమె పంపిన ఆఫీసర్ లు ఇచ్చిన రిపోర్ట్ అది .
నెమ్మదిగా లేచి షవర్ లో ఒళ్ళంతా కడిగి ,టవల్ చుట్టుకుని బయటకు వచ్చింది .
"బయటకి వెళ్తున్నావా "అడిగాడు ఆ గదిలో ఉన్న ఆమె బ్రదర్ .
"అవును టౌన్ లో పని ఉంది ,రాత్రికి వస్తాను ,ఇవాళ కూడా నీకు నిద్ర ఉండదు "అంది నవ్వుతు .
"అయినా చాల కాలం తరువాత నిన్న రాత్రి సుఖ పడ్డాను "అంటూ టవల్ చెయ్యి పెట్టి ఆమె పిర్రలు నొక్కాడు .
"ఎం వదిన ఉందిగా "
"నీలా అన్ని పనులు చెయ్యదు "అన్నాడు
తాను డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి కార్ ఎక్కింది .
గంట తరువాత టౌన్ స్టేషన్ లో కూర్చుంది ఎస్పీ .సడన్ ఇన్స్పెక్షన్ అనే సరికి ఎస్ ఐ వణుకుతున్నారు .
"మొత్తం రెకార్డ్ చూసాను ,,గత రెండేళ్లలో జరిగిన ఘోరాలు ఒకవైపు ,, వారం రోజుల్లో జరిగిన హత్యలు ,దోపిడీ లు ఒకవైపు .మీరు డ్యూటీ చేయరా "గదిమింది ఎస్పీ
ఎవరు మాటలాడలేదు , ఊరి జనం స్టేషన్ ముందు చేరారు .పోలీస్ అరాచకాలు చెప్పారు .
"నో ప్రాబ్లెమ్ ,, ఈ ఇరవై మందిని బదిలీ చేస్తున్నాను ..ఎస్ ఐ ను సంవత్సరం సస్పెండ్ చేస్తున్నాను "అంది ..
 

Comments